కర్నూలుకు నీటి ఎద్దడి. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి.
శ్రీశైలం జలాశయం నుండి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు లేఖ రాసింది. కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.