విశాఖపట్నంలోని సిరిపురం సర్కిల్లో లోకేష్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోశయ్యను ఒక రాజనీతిజ్ఞుడిగా కీర్తించారు. ఆర్య వైశ్య పెద్దలు మరో 18 నెలల్లో రోశయ్య మ్యూజియం కోసం స్థలం గుర్తించాలంటూ లోకేష్ కోరారు.