తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం ఏసీబీ అరెస్ట్ అయ్యారు. నాలుగు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించిన తర్వాత ఈ అరెస్ట్ జరిగింది.
తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లోకనాథంను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. సుమారు ₹5 కోట్ల విలువైన ఆస్తులు, నగలు, నగదును అధికారులు సీజ్ చేశారు.